Home Search
రేషన్ డీలర్ల - search results
If you're not happy with the results, please do another search
రేషన్ డీలర్ల కమీషన్ రెట్టింపు
మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్
టన్నుకు రూ.700 నుంచి రూ.1400కు పెంపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లకు బిఆర్ఎస్ సర్కారు తీపి కబురు అందించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వా రా ప్రతినెల లబ్ధ్దిదారులకు...
రేషన్ డీలర్లకు తీపి కబురు
టన్నుకు కమీషన్ రూ.1400కు పెంపు
కరోనా కాలంలో చనిపోయిన 100మంది వారసులకు షాపుల కేటాయింపు డీలర్లకు
రూ.5లక్షల బీమా 17వేల మందికి పైగా లబ్ధి ప్రభుత్వంపై రూ.139కోట్ల అదనపు
భారం రేషన్ డీలర్ల సంఘాలతో మంత్రులు...
తెలంగాణలో రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు..
రేషన్ డీలర్ల సంఘాలతో రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్ రావు, గంగుల కమాలాకర్ లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై రేషన్ డీలర్ల సంఘాల ఐకాస ప్రతినిధులతో మంత్రులు చర్చించారు. తెలంగాణలో...
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారమవుతున్నాయి : మంత్రి గంగుల
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చిన విదంగా రేషన్ డీలర్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మంత్రి గంగుల కమలాకర్ కృషితో...
రేషన్ డీలర్లతో ప్రభుత్వం చర్చలు సఫలం
హైదరాబాద్:రేషన్ డీలర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తక్షణం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన డీలర్లు మంగళవారం సాయంత్రం నుంచే రేషన్ పంపిణీ చేపడుతున్నట్టు ప్రకటించారు. తమ డిమాండ్ల సాధనకోసం సమ్మే చేస్తామన్న రేషన్...
రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించండి : బిజెపి
హైదరాబాద్ : రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ డీలర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే వారు...
రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ చర్చలు సఫలం
సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన
22 సమస్యలపై 20 పరిష్కారానికి సానుకూలం
గౌరవ వేతనం, కమీషన్ పెంపు సిఎం దృష్టికి
హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లతో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం ముందు...
రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం
కొత్తగూడెం అర్బన్ : దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు కనీసం రెండు పూటల ఆహారం అందించాలనే తలంపుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. అయితే...
ఆకలి తీర్చడంలో రేషన్ డీలర్లే కీలకం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శనంలో పేదల ఆకలి తీర్చడంలో రేషన్ డీలర్లే కీలకపాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల...
రేషన్ డీలర్ల భర్తీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ప్రత్యేకంగా ఉత్తర్వులు...
రేషన్ డీలర్ల కమిషన్ రూ. 36.36 కోట్ల నిధులు విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు రూ. 36.36 కోట్లు...
మీసేవలో కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు
ఫిబ్రవరి నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డుల్లో
పేరులేని వారు, మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించిన ప్రభుత్వం
హామీలు అమలు చేసేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్న రేవంత్...
రేషన్ కార్డుల ఈకెవైసి గడువు జనవరి 31వరకు పొడిగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్కార్డు లబ్ధిదారులు ఈకెవైసిని సమర్పించేందుకు జనవరి 31 వరకు గడువు పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహాన్ తెలిపారు. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్కార్డు...
రేషన్ కార్డులపై కసరత్తు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండింగ్ లో ఉన్న ఫైళ్లు వాటికి సంబంధించిన పనులపై దృష్టి సారించింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా...
రేషన్ షాపులను పరిశీలించిన కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు
మెదక్: మెదక్ జిల్లాలోని తూప్రాన్, మెదక్ పట్టణంలోని రేషన్ షాపులను కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ ఉపేందర్, జి.ఎల్. శర్మలు పరిశీలించారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి...
రేషన్ ’ప’రేషాన్
ముప్కాల్ : ప్రతినెల ఒకటో తారీకు నుంచి ఐదో తారీకు వరకు చౌక ధర దుకాణాల్లో బియ్యం వచ్చి పంపిణీ ప్రారంభమై నేటితో ముగుస్తుండే. కానీ నేటి వరకు దుకాణాల్లో బియ్యం రాకపోవడంతో...
పేదలకు రేషన్ బియ్యం కోటా పెంపు
హైదరాబాద్ : నగర పేదలకు ఆహార భద్రత కార్డులోని ప్రతి కుటుంబ సభ్యుడికి ఇక నుంచి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కరోనా తరువాత పేద, మధ్య తరగతి...
ఏపిలో రేషన్కార్డుకు చిరుధాన్యాల పంపిణీ..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రేషన్కార్డులున్న కుటుంబాలకు చిరుధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా చిరుధాన్యాలను పంపిణీ చేసేందకు సంబంధించిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో...
రేషన్కార్డుల్లో కొత్త పేర్లు చేరిక ఎప్పటికో…
చిన్నారులు నమోదు కోసం ఎదురుచూపులు
ఐదేళ్ల కితం దరఖాస్తు చేసిన పట్టించుకునే పరిస్ధితి లేదు
నాలుగు కుటుంబ సభ్యులున్న ఇద్దరికే రేషన్ సరుకులు
ప్రైవేటు ఆసుపత్రుల్లో పేదలకు అందని ఆరోగ్య శ్రీ సేవలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో...
ఇద్దరు పాన్ ఇండియా డ్రగ్స్ డీలర్లు అరెస్ట్
అమరావతి: ఇద్దరు పాన్ ఇండియా డ్రగ్స్ డీలర్లు అరెస్ట్ అయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. జూన్ 11న టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ లో గాజువాక వాసి అరెస్ట్ అయ్యాడు. అతని...