Tuesday, April 30, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11మందికి జైలు శిక్ష..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 11మందికి జైలు శిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పు చెప్పింది. పట్టుబడిన వారి లైసెన్స్‌లను రద్దు కోసం ఆర్టిఓ అధికారులకు సిఫార్సు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారు మియాపూర్‌లో 7, కూకట్‌పల్లి 8, ఆర్‌జిఐ ఎయిర్‌పోర్టు 28, రాజేంద్రనగర్‌లో 25, షాద్‌నగర్ 37మంది పట్టుబడ్డారు. డ్రైవింగ్ చేస్తున్న వారికి లైసెన్స్ లేని వారు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, జరిమానా విధించారు.

11 sent to Jail for Drunk and drive in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News