Tuesday, April 30, 2024

తెలంగాణలో 91వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1102 New Covid 19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. గడిచిన24 గంటల్లో 1,102 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91,361కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 693 మంది ఈ వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. 24గంటల్లో మరో 1,930 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22,542 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 68,126 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 234, కరీంనగర్ లో 101, రంగారెడ్డి 81, మేడ్చల్ లో 60, సంగారెడ్డిలో 66 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి.

1102 New Covid 19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News