Home Search
కరోనా ఉద్ధృతి - search results
If you're not happy with the results, please do another search
కట్టడి లోనే కరోనా ఉద్ధృతి… పెరుగుతున్న రికవరీలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి లోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అదుపు లోనే ఉండటంతోపాటు రికవరీలు కూడా పెరుగుతుండటం కాస్త ఊరట కలిగిస్తోంది. గత 24...
కరోనా ఉద్ధృతి… మహారాష్ట్రలో మళ్లీ మాస్క్ తప్పనిసరి
ముంబై : మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఉపక్రమించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ల నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈమేరకు...
తగ్గుతున్న కరోనా ఉద్ధృతి.. పెరుగుతున్న రికవరీ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. గత 24 గంటల్లో 34,703 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. తాజాగా, కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల...
ప్రధాని ముందుచూపు లేకపోవడం వల్లే కరోనా ఉద్ధృతి: అసదుద్దీన్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీకి ముందు చూపు లేకపోవడం వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయిని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ...
ఎపిలో కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 264 కేసులు, ఇద్దరు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతీ రోజు వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు బయటపడుతుండడంతో ప్రజలు భయందోళలనకు గురవుతున్నారు. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 కరోనా...
కరోనా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల
న్యూఢిల్లీ : దేశంలో కొత్త కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో 4 వేలకు సమీపం లోనే నమోదవుతోన్న రోజువారీ కేసులు తాజాగా 5 వేలకు పైగా...
ఇజ్రాయెల్లో మరో కరోనా కొత్త వేరియంట్
జెరూసలెం: ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇటీవల విదేశాలకు వెళ్లి ఇజ్రాయెల్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ రకాన్ని గుర్తించినట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉద్ధృతంగా ఉన్న...
ఏపీలో 1,00,622 కరోనా యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,040 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 5,983 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 11 మంది...
కరోనా కేసులు తగ్గినా… మరణాలు పెరిగాయి
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులు 35 వేల మేర తగ్గి 2.51 లక్షలకు చేరాయి. గురువారంతో పోల్చితే...
కరోనా మన కంట్రోల్ లోనే: ఎర్రబెల్లి
మన కంట్రోల్ లోనే కరోనా
ఉధృతి ఎక్కువ తీవ్రత తక్కువ
హాస్పిటల్స్ కి వెళుతున్న కరోనా బాధితుల సంఖ్య అత్యల్పం
ప్రభుత్వ దవాఖానా లలో ఖాళీగా కరోనా బెడ్లు
ఆందోళన అనవసరం...అయినా జాగ్రత్తలు పాటిద్దాం
జ్వర సర్వే ప్రకారంగా కూడా...
భారత్లో కొత్తగా 1,68,063 కరోనా కేసులు
స్వల్పంగా తగ్గిన కరోనా కొత్త కేసులు
10.5 లక్షల మందికి పైగా ప్రికాషనరీ డోసు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతోంది. అయితే సోమవారం రోజువారీ కేసుల్లో స్వల్ప తగ్దుదల కనిపించింది....
కరోనా మూడో ముప్పు?
ఈ నెల నుంచి క్రమంగా పెరిగి
-జనవరి, -ఏప్రిల్ మధ్య తీవ్రస్థాయికి
-జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం
మా లెక్కలు ఎప్పడూ తప్పలేదు :- ఎయిమ్స్
హైదరాబాద్ : కరోనా మూడో ముప్పు మొదలైనట్లు వెలువడుతున్న సంకేతాలు...
ఎపిలో కొత్తగా 1,747 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కోవిడ్-19 ఉద్ధృతి రోజురోజుకూ తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 65,920 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,747 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో వైరస్ బారినపడిన...
ఢిల్లీలో మరో 19,832 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 19,832 మందికి కరోనా వైరస్ సోకింది. మరో 341 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 19,085 మంది...
రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
గత మూడ్రోజుల్లో లక్ష కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో గత మూడ్రోజుల్లో లక్ష కరోనా కసులు నమోదయ్యాయి. శనివారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు, 188 మరణాలు...
దేశంలో కొత్తరకం కరోనాలు
తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు
కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్లను గుర్తించినట్లు...
దేశంలో లక్ష దాటిన కరోనా మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 79,476 కొత్త కరోనా కేసులు, 1,069 మరణాలు సంభవించాయి. దీంతో కోవిడ్ మరణాలు 1 లక్ష దాటాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్...
తెలంగాణలో 91వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. గడిచిన24 గంటల్లో 1,102 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల...
తమిళనాడులో కరోనా ఉద్ధృతి.. ఒక్క రోజే 2,396 కేసులు, 38మంది మృతి
చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 2,396 కొత్త కరోనా పాజిటివ్...