Saturday, April 27, 2024

ప్రధాని ముందుచూపు లేకపోవడం వల్లే కరోనా ఉద్ధృతి: అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీకి ముందు చూపు లేకపోవడం వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయిని హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్నారు. కరోనా కేసుల ఉద్ధృతిని తగ్గించేందుకుగాను ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు వాడడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

Asaduddin Owaisi slams PM Modi over Covid 2nd wave

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News