Tuesday, May 14, 2024

ఢిల్లీలో మరో 19,832 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Delhi reports 19832 new Covid-19 cases

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 19,832 మందికి కరోనా వైరస్ సోకింది. మరో 341 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 19,085 మంది కోలుకున్నారు. ఢిల్లీలో ఇప్పటివరకు 18,739 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ప్రస్తుతం 91,035 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 11,83,093 మంది కరోనాతో కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అటు, దేశంలో గత కొన్ని రోజుల నుంచి రోజుకు మూడు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రోజువారీ కరోనా కేసులు 4.14 లక్షలపైగా నమోదవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News