Wednesday, May 15, 2024

రూ.13,169 కోట్లతో పలు రహదారులకు శంకుస్థాపన: గడ్కరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో పలు రోడ్లకు గ్రీన్ కారిడర్ నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.13,169 కోట్లతో 766 కిలో మీటర్ల రహదారులకు శంకుస్థాపన, ప్రారంరభోత్సవం చేశారు. 14 రహదారుల్లో 6 ప్రాజెక్టులను జాతికి అంకిత చేయగా మరో 8 నూతన రహదారులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పెట్రోలియం కోసం 8 లక్షల కోట్ల ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇంధనం తయారీ పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వికె సింగ్, రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News