Thursday, May 2, 2024

ఎపిలో కొత్తగా 13,756 కేసులు.. 104మంది మృతి

- Advertisement -
- Advertisement -

13756 New Corona Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 13,756 మందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు ఎపి వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 104మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా నుంచి 20,392 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,68,847కు పెరిగింది. ఎపిలో ఇప్పటివరకు 10,738 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం ఎపిలో 1,73,622 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి.

13756 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News