Tuesday, May 14, 2024

ఇండియాలో మరో 14,256 మందికి కోవిడ్

- Advertisement -
- Advertisement -

14256 New COVID 19 Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు స్పల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 14,256 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో మరో 17,130మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,06,39,684కి పెరిగింది. ఈ మహమ్మారి బారినుంచి ఇప్పటి వరకు 1.03కోట్ల మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, మరో 152 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనాతో 1,53,184 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,85,662 యాక్టివ్ కేసులున్నాయి వైద్య అధికారులు వెల్లడించారు.

14256 New COVID 19 Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News