Saturday, May 4, 2024

నొయిడా గ్రామంలో 150 కుటీరాలు దగ్ధం :ఇద్దరు పిల్లల మృతి

- Advertisement -
- Advertisement -

150 huts burnt in Noida village: Two children killed

 

నొయిడా (యుపి) : నొయిడా గ్రామంలో ఆదివారం 150 కుటీరాలకు అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. బెహ్లోల్‌పూర్ గ్రామం సమీపాన జెజె క్లస్టర్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 12 ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పాయని, గాలి బాగా వీచడంతో పొగ కమ్ముతోందని పోలీస్ అధికారి తెలిపారు. పిల్లల మృతదేహాలను బయటకు తీశామని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News