Friday, May 3, 2024

ఎపిలో కొత్తగా 1,506 పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Corona Virus changes in human body itself

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 65,500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,506 కరోనా కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారినపడి మరో 16మంది బాధితులు మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 19,93,697కు పెరిగింది. ఇప్పటివరకు ఎపిలో కరోనాతో 13,647మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా నుంచి 1,835మంది కోలుకోగా, ఇప్పటివరకు 19,62,185మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17,865 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

1506 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News