Thursday, May 2, 2024

రాష్ట్రంలో కొత్తగా 178 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

178 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24గంటల్లో 178 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,98,631కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,633 మంది మృతి చెందారు. తాజాగా మరో 148 మంది కరోనాతో కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1,939 కరోనా యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 2,95,059 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. హోం ఐసోలేషన్ లో 850 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 33 మందికి కరోనా సోకింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News