Sunday, May 12, 2024

మరోసారి పెరిగిన చమురు ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol And Diesel Prices Hike in India

న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెలలో పెట్రో ధరలు 16 సార్లు పెరిగాయి. తాజాగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ పై 25 పైసల వరకు పెంచాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర 24 పైసలు పెరిగి రూ.91 దాటింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.57, డీజిల్ రూ.88.70కి చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ పై 25 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.94.79, డీజిల్ రూ.88.86కి ఎగబాకింది. 30 రోజుల్లో తెలంగాణలో పెట్రోల్ ధర రూ.5 పెరగడం గమనార్హం.

Petrol And Diesel Prices Hike in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News