Wednesday, May 15, 2024

ఎపిలో కొత్తగా 1,941 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1941 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు స్పీడ్ గా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,941 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 835 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,10,943కి చేరింది. ఆంధ్రలో ప్రస్తుతం 11,809 కోవిడ్-19 యాక్టివ్ కేసులుండగా, 8,91,883 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 7,251 మంది కరోనాతో మృతి చెందారు. ఎపిలో 24గంటల్లో 31,657 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వైద్యశాఖ వెల్లడించింది.

1941 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News