Friday, May 3, 2024

నీతా అంబానీకి 2023 గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ !

- Advertisement -
- Advertisement -

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ శ్రీమతి నీతా అంబానీకి ‘యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్ నర్ షిప్ ఫోరమ్’(యుఎస్ఐఎస్ పిఎఫ్) 2023 గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ ను ప్రదానం చేసింది. దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేసింది. ఆమె అందించిన సేవలను వీడియో హైలైట్ చేసింది.

ఫిరోజ్ అబ్బాస్ ఖాన్, సానియా నెహ్వాల్, అభినవ్ భింద్ర, యుఎస్ఐఎస్ పిఎఫ్ అధ్యక్షు, సిఈవో డాక్టర్ ముకేశ్ అఘి సమక్షంలో యుఎస్ఐఎస్ పిఎఫ్  చైర్మన్ జాన్ ఛాంబర్స్ ఈ అవార్డును శ్రీమతి నీతా అంబానీకి ప్రదానం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News