Tuesday, March 19, 2024

ఎపిలో పెరుగుతున్న పాజిటీవ్ కేసులు..23మంది మృతి

- Advertisement -
- Advertisement -

2058 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 78,992 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,058 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 23 మంది బాధితులు ప్రాణాలను కోల్పోయినట్లు తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 19,19,66,175కి చేరింది. ఇక కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 13,377కి చేరింది. గత 24 గంటల్లో 2,053మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 16,31,618మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎపిలో 21,180 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

2058 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News