Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 2338 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 50 fresh Corona Cases

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 2338 కరోనా కేసులు నమోదుకాగా 19 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.31 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి ఇప్పటి వరకు 4.26 కోట్ల మంది కోలుకోగా 17.8 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 193 కోట్ల మంది కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News