Sunday, May 5, 2024

దేశంలో కొత్తగా 27,409 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

27 Thousand corona cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 27,409 కేసులు నమోదుకాగా 347 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 5,09,358కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,23,127 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాక్సినేషన్ 173 కోట్లు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News