Friday, May 3, 2024

ఎపిలో కొత్తగా 3,175 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

3175 Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 3,175మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక కరోనాతో మరో 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12,880కు చేరింది. ప్రస్తుతం ఎపిలో 35,325 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 3,692మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

3175 Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News