Sunday, April 28, 2024

అప్పట్లో 72 మెగావాట్లు… ఇప్పుడు 4200 మెగావాట్లు: జగదీష్

- Advertisement -
- Advertisement -

4200 MW power generated in Telangana

హైదరాబాద్: సాంప్రదాయేతర ఇంధన వనరులపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. సాంప్రదాయేతర రంగంలో గతంలో 72 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే ప్రస్తుతం 4200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటరపై కేంద్రానికి మన అభిప్రాయాన్ని తెలియజేశామని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగనివ్వమని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News