Tuesday, April 30, 2024

447 మండల కేంద్రాల్లో 1201 జూనియర్ కాలేజీలు: సబిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని 447 మండల కేంద్రాల్లో 1201 జూనియర్ కాలేజీలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల వల్ల ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News