Thursday, May 2, 2024

రాష్ట్రంలో మరో 463 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

463 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 42,461 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 463 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా నలుగురు ఈ మహమ్మారి బారినపడి మరణించారు. అదే సమయంలో మరో 364 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,678 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 1,723 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 145 మందికి కోవిడ్ సోకింది.

463 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News