Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 56,211 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 56211 new Covid 19 cases

న్యూఢిల్లీ: భారత్ లో రోజు రోజుకూ కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 56,211 కొత్త కోవిడ్-19 కేసులు, 37,028 డిశ్చార్జ్ లు, 271 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసులసంఖ్య 1,20,95,855కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,13,93,021 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 5,40,720 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మహమ్మారి బారినపడి మొత్తం 1,62,114 ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో ఇప్పటివరకు మొత్తం 6,11,13,354 మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, నిన్న పరీక్షించిన 7,85,864 నమూనాలతో సహా మార్చి 29 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 24,26,50,025 చేరిందని ఐసిఎంఆర్ ప్రకటించింది.

India reports 56211 new Covid 19 cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News