Tuesday, May 14, 2024

కొత్తగా 47 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

47 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 12,458 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…47 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,757కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 34 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,88,250 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.43 శాతంగా నమోదైంది. మరో 540 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News