Thursday, May 2, 2024

తెలంగాణలో కొత్తగా 5559 కరోనా పాజిటివ్ కేసులు…

- Advertisement -
5559 corona positive cases in Telangana
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గతం 24 గంటల్లో 5559 కరోనా కేసులు నమోదు కాగా 41 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు 4.13 లక్షలకు చేరుకోగా 2666 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 71 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 కరోనా వైరస్ నుంచి 8061 మంది డిశ్చార్జ్ అయ్యారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News