Sunday, April 28, 2024

ఎపిలో కొత్తగా 671 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

1557 New Corona Cases Reported in AP

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గటంలేదు. గత 24 గంటల్లో 671 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది చనిపోయారు. కరోనా కేసుల సంఖ్య 20,53,863 కు చేరుకోగా 14219 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 20,30503 మంది కోలుకోగా ప్రస్తుతం 9141 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఎపి వ్యాప్తంగా 2,85,17,990 మందికి కరోనా పరీక్షలు చేశామని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News