Friday, May 3, 2024

కరోనా విజృంభణ.. ఎపిలో మరో 82మంది మృతి

- Advertisement -
- Advertisement -

6780 New Corona Cases Registered in AP

ఎపిలో 6780 కరోనా కేసులు.. ఒక్కరోజే 82మంది మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 6780 నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఎపిలో మొత్తం కేసుల సంఖ్య 2,96,609 కు చేరింది. ఇందులో 84,777 యాక్టీవ్ కేసులుండగా… 2,09,100 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో 82 కరోనా మరణాలు నమోదవగా మొత్తం మృతుల సంఖ్య 2732 కు చేరింది. కాగా సోమవారం ఒక్కరోజే 7,866 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కాగాఇప్పటి వరకూ 29,05,521 టెస్ట్‌లు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

6780 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News