Friday, May 3, 2024

ఎపిలో కొత్తగా 8766 కేసులు.. 67మంది మృతి

- Advertisement -
- Advertisement -

2524 New Corona Cases Report in Telangana

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 93,511 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 8,766మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. వైరస్ కారణంగా రాష్ట్రంలో మరో 67మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా కేసులతో ఎపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,79,773కి పెరిగింది. ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 11,696మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 12,292 మంది బాధితులు కోలుకోగా… ఎపిలో ఇప్పటివరకు కోవిడ్ నుంచి 16,64,082 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

8766 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News