- Advertisement -
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. త్వరలో ఖాతాదారులు ఏ ఇతర బ్యాంక్ బ్రాంచ్ లేదా ఎటిఎం(ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్)లోనైనా నగదు డిపాజిట్ చేసే అవకాశాన్ని పొందనున్నారు. ఈమేరకు ఎన్పిసిఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) దేశంలోని అన్ని ప్రధా న బ్యాంకులకు ప్రతిపాదనను పంపింది. దేశంలోని రిటైల్ పేమెంట్లకు ఎన్పిసిఐ అంబరిల్లా ఆర్గనైజేషన్.
Cash can be deposited at any branch
- Advertisement -