- Advertisement -
హైదరాబాద్ : ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 24వ తేదీన తొలిదశ సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 28 వరకు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిఉంటుంది. గురువారంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియనుండగా, సాయంత్రం వరకు 54,017 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో అత్యధికంగా ఒక విద్యార్థి 755 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 24,17,957 వెబ్ ఆప్షన్లు నమోదు కాగా, అందులో ఒక అభ్యర్థి అత్యధికంగా 904 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు.
Allotment of Engineering Early Seats tomorrow
- Advertisement -