Tuesday, April 30, 2024

పింఛన్‌ డబ్బు ఇవ్వలేదని తల్లిని చంపిన కుమారై

- Advertisement -
- Advertisement -

Daughter killed her mother for pension money

రామాయంపేట: మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం అక్కన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. పింఛన్ డబ్బు ఇవ్వలేదని ఓ కుమారై కన్నతల్లిని కడతేర్చింది. తల్లి అఫ్సానా (60)ను కూమారై (నయిమా) సీసాతో పొడిచి హత్య చేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Daughter killed her mother for pension money

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News