Tuesday, April 30, 2024

బైక్-డిసిఎం ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One members bike collided in vikarabad

వికారాబాద్: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్- డిసిఎం వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిక తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News