Tuesday, April 30, 2024

హనుమంతరావు మౌన దీక్ష

- Advertisement -
- Advertisement -

Hanumantha rao strike for farmers

 హైదరాబాద్: మాజీ పిసిపి అధ్యక్షులు వి. హనుమంతరావు తన ఇంట్లో మౌన నిరాహార దీక్ష ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ లో లఖిమ్పూర్ ఖేరి లో రైతులను కారుతో తొక్కించి హత్య చేసిన సంఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 11.30 గంగలకు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి  దీక్షకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు వి.హెచ్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేస్తారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News