Wednesday, May 22, 2024

కోల్ కతాలో భారీగా గ్రడ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Drugs worth rs 2 cr seized in South Bengal

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో భారీగా గ్రడ్స్ పట్టుబడింది. మద్యంగ్రామ్ లోని ఓ కార్యాలయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.2కోట్ల విలువైన 28,000 మెథాంఫేటమిన్ ట్యాబ్లెట్స్ డ్రగ్స్ ను అధికారులు గుర్తించారు. దీంతో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులపై ఎన్ డిపిఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Drugs worth rs 2 cr seized in South Bengal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News