Sunday, April 28, 2024

భారత్ 56/1… మయాంక్ అగర్వాల్ ఔట్

- Advertisement -
- Advertisement -

 

కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ మొదటి రోజు టీమిండియా 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మయాంక్ అగర్వాల్ 13 పరుగులు చేసి జేమీసన్ బౌలింగ్‌లో కీపర్ టామ్ బ్లండల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(35), ఛటేశ్వరా పుజారా (06) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News