Saturday, April 27, 2024

రెండో వికెట్ కోల్పోయిన కివీస్….

- Advertisement -
- Advertisement -

New zealand loss first wicket for 197 runs

కాన్పూర్: గ్రీన్ పార్క్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ మూడో రోజు కివీస్ 85.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 197 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విల్ యంగ్ 89 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. కెన్ విలియమ్సన్ 18 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఎల్ బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ఓపెనర్లు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో టామ్ లాథమ్ (82) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.  ప్రస్తుతం టీమిండియా 148 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News