Saturday, May 18, 2024
Home Search

అదనపు డిజిలు - search results

If you're not happy with the results, please do another search
Four IPS officers promoted as Additional DGP

నలుగురు ఐపిఎస్‌లకు అదనపు డిజిలుగా పదోన్నతి

హైదరాబాద్ : రాష్ట్రంలో 1995 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్, వి.వి.శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్‌లకు అదనపు డిజిలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో...
Promotion of two senior IPS officers to DG Rank

ఇద్దరు సీనియర్ ఐపిఎస్‌లకు డిజిలుగా పదోన్నతి

హైదరాబాద్‌ః రాష్ట్రంలో సీనియర్ ఐపిఎస్ అధికారులు గోపీకృష్ణ, పూర్ణచందర్రావులకు డిజిలుగా ప్రమోషన్ కల్పిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పిఎఫ్) డిజిగా ఉన్న గోపీకృష్ణకు అదనపు బాధ్యతలు...
Republic Day: 1132 Police Personnel Awarded

1,132 మంది పోలీసులకు పతకాలు

1,132 మంది పోలీసు పతకాలు ధైర్యంలో సేవాపాలనకు గుర్తింపు 20మంది తెలంగాణ వారికి అవార్డులు అదనపు డిజిలు సౌమ్యా మిశ్రా, చౌహాన్‌లకు గౌరవం న్యూఢిల్లీ : ధైర్య సాహసాలు, విద్యుక్త ధర్మంలో అంకితభావం ప్రదర్శించిన...
Setting up of flood monitoring cell in DGP office

పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నాం

హైదరాబాద్: వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ తెలిపారు. డిజిపి కార్యాలయంలో ఫ్లడ్ మానిటరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాల్లోని పరిస్థితులు, సహాయ...
DGP congratulates medal winners of All India Police Duty Meet

ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో పతకాలు సాధించిన విజేతలకు డిజిపి అభినందనలు

మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మంగళవారం జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో పలు పతకాలు సాధించిన తెలంగాణ పోలీసు అధికారులు, కోచ్‌లను డిజిపి కార్యాలయంలో డిజిపి అంజనీకుమార్ సన్మానించారు. భోపాల్‌లో...

ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కుమారుడి వ్యాపారాలపై దర్యాప్తు

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన వ్యాపారం సంస్థలపై విచారణ చేపట్టాలని ఎపి ప్రభుత్వం పోలీసు శాఖకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎపి రాష్ట్రంలోని అత్యంత...

రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజలం దరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు...

Latest News