Home Search
అమరావతి - search results
If you're not happy with the results, please do another search
సుప్రీం కోర్టులో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్కు భారీ ఊరట
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. క్యాస్ట్ సర్టిఫికెట్ పై నవనీత్ కౌర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది....
అమరావతి నుంచి అయోధ్యకు 300 కిలోల కుంకుమ పత్రాలు
నాసిక్: రామమందిర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం మహారాష్ట్రలోని అమరావతి నుంచి అయోధ్యకు 300 కిలోల కుంకుమ పత్రాలను పంపిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువులు రాజేశ్వర్ మౌళి, జితేంద్రనాథ్ మహరాజ్లు ఈ పత్రాలను అయోధ్యకు...
హైదరాబాద్ లో వెలుగులు… అమరావతి వెలవెల: చంద్రబాబు
హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయిందని, కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని ఆయన విమర్శించారు. తిరువూరులో...
అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల కేసులో సిఐడి సరికొత్త ఆధారాలు బయటకు తీసుకొచ్చింది. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో మధ్యాహ్నం...
21న అమరావతికి బండి సంజయ్
హైదరాబాద్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్.. ఈ నెల 21న అమరావతికి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షించనున్నట్లు...
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా? : జగన్
అమరావతి: పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదా? అని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? అని అడిగారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు...
అమరావతిలో పాముకాటుతో కానిస్టేబుల్ మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పాముకాటుతో కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి చెందాడు. ఆర్5 జోన్ వద్ద కానిసేబుల్ పవన్ విధులలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్నాడు. పాముకాటు వేయగానే పవన్ను స్థానిక ఆస్పత్రికి...
అమరావతిలో రైతుల ఆందోళన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో వెలగపూడి శిబిరం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నల్ల జెండాలు, నల్ల బెలూన్లతో రైతులు నిరసన చేపట్టారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనను రాజధాని రైతులు...
అమరావతిలో పేదలకు “పట్టా”భిషేకం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో సిఎం జగన్ మోహన్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెంకటపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలు సిఎం జగన్ అందజేయనున్నారు. సిఆర్డిఎ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల...
అమరావతిలో పేదలకు లేఔట్లు: సజ్జల
అమరావతి: ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ధీటుగా అమరావతిలో పేదలకు ఇచ్చే లేఔట్లు ఏర్పాటు చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. నవులూరు, కృష్ణాయపాలెంలో లేఅవుట్లను సజ్జల పరిశీలించారు. అమరావతిలో...
చంద్రబాబు బినామీల రాజధాని అమరావతి: సురేష్
అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పెత్తందార్లతో పోరాడి పేదలను గెలిపిస్తున్న నాయకుడు సిఎం వైఎస్ జగన్...
అమరావతి రైతులకు చుక్కెదురు
హైదరాబాద్ : జోన్ 5 అంశంపై అమరావతి రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను ఎపి హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. మరో వైపు ఇళ్ల పట్టాలకు సంబంధించి కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని...
హైకోర్టులో అమరావతి రైతులకు ఎదురుదెబ్బ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం ఆర్5 జోన్ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్5 మండలం మందడం,...
అమరావతిని గుర్తించిన ఎయిరిండియా
అమరావతి: ఎయిరిండియా విమానయాన సంస్థ రాజధాని అమరావతిని గుర్తించింది. ఆదివారం వరకు ఢిల్లీ వెళ్లే విమానాల్లో గన్నవరం టూ ఢిల్లీ అని ఎయిరిండియా పేర్కొంది. సోమవారం నుంచి అమారవతి టూ ఢిల్లీ అని...
అమరావతిలో ఉద్రిక్తత…
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఒక్కసారిగా టిడిపి శ్రేణులు రోడ్డుపైకి దూసుకరావడంతో హైటెన్షన్ నెలకొంది. టిడిపి నేత, మాజీ ఎంఎల్ఎ కొమ్మాలపాటి శ్రీధర్ అమరలింగేశ్వర ఆలయానికి రావడంతో టిడిపి...
అమరావతిలో బిజెపి నేతలపై వైకాపా కార్యకర్తల దాడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అమరావతి పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో బిజెపి నాయకులపై వైకాపా కార్యకర్తలు దాడిచేశారు. మదడంలో జరిగిన సభ తర్వాత తిరిగి విజయవాడకు వెళుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. బిజెపి జాతీయ కార్యదర్శి...
అమరావతిపై ఎపి సర్కారు సుప్రీంలో చుక్కెదురు
హైదరాబాద్: అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఓ కేసు విచారణలో ఉండగా దానిని మధ్యలో ఆపేసి మరో కేసును ఎలా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్...
సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని కేసు
న్యూఢిల్లీ: అమరావతి రాజధాని కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు.లలిత్ వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశంపై గతంలోనే తన అభిప్రాయాన్ని ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా...
ఎపికి రాజధాని అమరావతి మాత్రమే: రాహుల్ గాంధీ
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితే బాగుంటుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదన్నారు. భారత్ జోడో యాత్రలో...