Home Search
అమరావతి - search results
If you're not happy with the results, please do another search
అమరావతి రైతులపై వైసిపి దాడి హేయమైన చర్య: అచ్చెన్నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రైతులపై వైసిపి దాడి హేయమైన చర్య అని ఎపి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతులపై దాడి చేసిన సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఇది...
ఎపి హైకోర్టును అమరావతి నుంచి మార్చే ప్రతిపాదన లేదు: కేంద్రం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన పెండింగ్లో లేదని తేల్చి చెప్పింది. 2019 జనవరిలో రాష్ట్ర...
చంద్రబాబుపై అమరావతి కేసు
మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్రోడ్డు డిజైన్లలో అక్రమాలపై కేసు నమోదు చేసిన ఎపి సిఐడి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్రోడ్ డిజైన్లో అక్రమాలపై మంగళగిరి ఎంఎల్ఎ ఆళ్ల...
చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటు..
ఇప్పుడు మారుస్తామంటే కుదరదు: ఢిల్లీలో టిడిపి ఎంపిలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు మాత్రమే...
ఎస్బిఐ అమరావతి సర్కిల్ సేవా కార్యక్రమాలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎస్బిఐ అమరావతి సర్కిల్ సిఎస్ఆర్(కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించింది. దీన్ దయాల్ శ్రావణ ఫౌండేషన్ విజయవాడ వారికి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్(ఆర్...
మహారాష్ట్ర అమరావతిలో నాలుగు రోజుల కర్ఫ్యూ
అమరావతి (మహారాష్ట్ర) : మహారాష్ట్ర లోని అమరావతి నగరంలో బంద్ సందర్బంగా హింస చెలరేగడంతో శనివారం తెల్లవారు జాము నుంచి నాలుగు రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అంతకు ముందు రోజు త్రిపుర,...
అమరావతి భూ దందాపై సిబిఐ విచారణ..
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి రాజధాని భూఆక్రమణలపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నోటిఫికేషన్...
అమరావతిలో టిడిఎల్పీ సమావేశం ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో టిడిఎల్పీ సమావేశం అమరావతిలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ఎంఎల్ఎలు, ఎమ్ఎల్ సిలు హాజరయ్యారు. ఈ సమావేశలో ఎపి...
ఉధృతంగా మారిన అమరావతి ఉద్యమం…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రైతుల పోరు 38వ రోజుకు చేరుకుంది. రాజధానిలో ఉధృతంగా రైతుల ఉద్యమం ముందుకు సాగుతోంది. మందడం, తుళ్లూరుల్లో రైతులు మహాధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇక మంగళగిరిలో మహిళా జేఎసీ...
అమరావతిలో 144 సెక్షన్..అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: అమరావతి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు, దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని, అసెంబ్లీని ముట్టడించి రాజధాని వాణి ప్రభుత్వానికి బలంగా వినిపించాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.అసెంబ్లీ లోపల తాను పోరాడతానని,...
అమరావతి రైతుల ఉద్యమానికి నారా భువనేశ్వరి మద్దతు
ఆంధ్రప్రదేశ్ : నారా భువనేశ్వరి అమరావతిలో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతు పలికారు. రాజధాని గ్రామాల్లో చంద్రబాబుతో కలిసి పర్యటించారు. అమరావతి ఉద్యమానికి తన వంతు విరాళం అందించారు. తన చేతికి ఉన్న...
మే 31న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ!
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో ఈ నెల 31న టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు భేటీ కానున్నట్లు...
ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రియుడు ఉరేసుకున్నాడు
అమరావతి: ప్రియురాలు పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదని భగ్న ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
నంద్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉంగరాని గుండ్ల గ్రామ శివారులో ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు...
పిన్నెలిపై ఫేక్ వీడియో… టిడిపితో పోలీసులు, అధికారులు కుమ్మక్కు: అంబటి రాంబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో జరిగిన ఘర్షణలు సంచలనం సృష్టించాయి. పోలింగ్ జరిగిన మూడు రోజుల వరకు కూడా ఘర్షణలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఎపి పోలీసులపై ఇసి ఆగ్రహం...
ఆంధ్రలో వైసిపి ఓడబోతుందా?
ప్రశాంత్ కిశోర్ ఏమంటున్నారు?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జగన్ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. తనకున్న పదేళ్ళ అనుభవంతో చెబుతున్నానన్నారు. దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో తాను అంచనా...
రాయదుర్గంలో ఎన్ఐఎ దాడులు…. ఉగ్రవాదులతో లింక్?
అమరావతి: ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఎస్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో విశ్రాంత...
విభజన సమస్యలకు 10 ఏళ్లు
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి మరికొన్ని రోజుల్లో పది సంవత్సరాలు పూర్తి కానున్నాయి. కానీ,ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి పలు సమస్య లు ఆంధ్ర ప్రదేశ్,...
పది రోజుల్లో పెళ్లి…. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
అమరావతి: పెళ్లి బట్టల కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం........
ఈసిఐ వద్దకు ఆంధ్ర సిఎస్, డిజిపి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి, డిజిపి హరీశ్ కుమార్ గుప్తా భారత ఎన్నికల సంఘానికి(ఈసిఐ) వివరణ ఇవ్వడానికి గురువారం ఢిల్లీకి వెళ్లారు. వారితో పాటు అదనపు డైరెక్టర్ జనరల్...