Friday, April 26, 2024

అమరావతిలో పాముకాటుతో కానిస్టేబుల్ మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పాముకాటుతో కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి చెందాడు. ఆర్5 జోన్ వద్ద కానిసేబుల్ పవన్ విధులలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్నాడు. పాముకాటు వేయగానే పవన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు.

Also Read: అమరావతిలో పేదలకు “పట్టా”భిషేకం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News