Saturday, May 11, 2024

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్‌పై విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున వాదనలు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వినిపించనున్నారు. సిద్దార్థ లూథ్రా ఆన్‌లైన్ ద్వారా వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే.

Also Read: బాలిక ప్రాణం తీసిన ఎస్‌మార్ట్‌ మాల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News