Friday, May 10, 2024
Home Search

ఆత్మహత్యలు - search results

If you're not happy with the results, please do another search
Ponnam Prabhakar vs KTR

బిఆర్ఎస్ పాలనలో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు: పొన్నం

హైదరాబాద్: హంతకులే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని కెటిఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలు అంటించారు. సర్పంచ్ పెండింగ్ బిల్లులపై మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు....
30 farmer suicides per day india

దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!

‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
Rajasthan minister says Suicides of students in Kota due to affairs

‘అఫైర్స్’ కారణంగానే కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు

జైపూర్ : రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రమంత్రి శాంతి కుమార్ ధరీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫైర్లు, తల్లిదండ్రుల ఒత్తిడే విద్యార్థుల ఆత్మహత్యలకు పురిగొలుపు తున్నాయని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ లోని రాంచీకి...

ఆత్మహత్యలు వద్దు….ఆశతో జీవించండి

ఎస్‌ఐ రవిగౌడ్ కొడంగల్‌ః గత కొంత కాలంగా విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు ఎంతగానో కలిచి వేస్తున్నాయని ఎస్‌ఐ రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ అదేశాల మేరకు సోమవారం ప్రభుత్వ జూనియర్...

రుణా మాఫీకాక రైతుల ఆత్మహత్యలు: షర్మిల

వరంగల్ : రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీకాక రైతులు అనేక నష్టాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ టిపి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో...
farmers suicides decreased in Telangana: Centre

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయం తగ్గాయి: కేంద్ర మంత్రి తోమర్

న్యూఢిల్లీ: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సమాచారంతో మరోసారి స్పష్టమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్...

ఎపి లో పెరిగిన రైతుల ఆత్మహత్యలు : కేంద్రం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగినట్లు రాజ్యసభలో కేంద్రం లెక్కలతో సహా వివరాలను వెల్లడించింది. 2019 నుంచి 2021 కాలంలో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోనే...
Dr Lakshmi Vijay Kumar

భారత్‌లోనే అత్యధిక ఆత్మహత్యలు

  ఏటా 1.63 లక్షలు.. మూడో వంతు కుటుంబ సమస్యలతోనే దక్షిణాదిలో ఎక్కువ.. తెలంగాణలో 26.9%, ఏపీలో 15.3% కరోనా అనంతరం పెరుగుదల.. 2020లో 18-20%  ఆసియన్‌ సైకియాట్రీ సదస్సులో స్నేహ సంస్థ...
Woman Suicide in Sultan Bazaar

మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు

2021 ఉదంతరాల జాబితా వెలుగులోకి న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక సంఖ్యలో మహారాష్ట్రలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ తరువాతి స్థానంలో తమిళనాడు , మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. 2021 సంవత్సరంలో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల...
Farmers’ suicides in Telangana decline

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి

2014తో పోల్చితే 2020 నాటికి సగానికి పైగా పడిపోయిన అన్నదాతల ఆత్మహత్యలు: లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి n 2014లో898 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా,2020లో446కు దిగిన సంఖ్య n 2015లో 1358మంది...
sucides

రైతుల కన్నా ఎక్కువ ఆత్మహత్యలు వ్యాపారులదే!

న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్న వ్యాపారుల సంఖ్య 2020లో 50 శాతం పెరిగింది. ఈ పెరుగుదల 2019 అంకెలతో పోల్చినది. స్థూలంగా చూసినట్లయితే 2020లో రైతుల కన్నా వ్యాపారులే...
four-year-old child died in hospital at malakpet

చిన్నారుల్లో భారీగా పెరిగిన ఆత్మహత్యలు

గంటకు కనీసం ఒకరి చొప్పున.. 2020లో 11,396 మంది : ఎన్‌సిఆర్‌బి నివేదిక కుటుంబాలు, ప్రభుత్వాల సమిష్టి వైఫల్యంగా సామాజికవేత్తల విమర్శ న్యూఢిల్లీ: 2020లో దేశంలో రోజుకు సగటున 31మంది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జాతీయ నేర...

గత ఏడాది దేశంలో1.53 లక్షల ఆత్మహత్యలు

సగటున రోజుకు 418 మంది ఆత్మహత్య అందులో 10 వేలకు పైగా వ్యవసాయ రంగానికి చెందినవే క్రితం ఏడాదికన్నా 2020లో పెరిగిన ఆత్మహత్యలు రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో దేశంలో మొత్తం 1,53,052 ఆత్మహత్యలు సంభవించాయి....
suicide

వాసాలమర్రిలో అనుమానాస్పద ఆత్మహత్యలు

ఉరి వేసుకొని మహిళ, కడుపు నొప్పి బరించలేక యువకుడు బలవన్మరణం   మనతెలంగాణ/తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని వాసాలమర్రి గ్రామంలో మహిళ, యువకుడు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది....
IPL forgets social responsibility

సామాజిక బాధ్యత మరిచిన ‘ఐపిఎల్’

గుట్కా ఉత్పత్తులను ప్రచారం చేయడం భారత దేశంలో చట్టరీత్యా నేరం. దీంతో విమల్, కమలాపసంద్ లాంటి కంపెనీలు పాన్ మసాలా, ఇలైచీ ముసుగులో మార్కెట్లోకి వచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నాయి. నీళ్లు, సోడా ముసుగులో...

నా దెబ్బకు ఆగిపోయిన రైతుబంధు పడింది

మన తెలంగాణ/నిజామాబాద్‌బ్యూరో : తాను పిడికిలి బిగించి రోడ్డెక్కానుకాబట్టే ఆగిపోయిన రైతుబంధుమొదలైందని,దెబ్బకు దెయ్యం వదిలిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నా రు. సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలో నెహ్రూ పార్క్...

డిసెంబర్ పోయి ఆగస్టు వచ్చె

మన తెలంగాణ/ మంచిర్యాల ప్రతినిధి: కాం గ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి మోసం చే స్తోందని, రైతు లు, ప్రజలు మోసపోయి గోసపడవద్దని బిఆర్‌ఎస్ అధినేత...
KCR Public Meeting Speech At Mahabubabad

ఫ్రీ బస్సు తప్ప అంతా తుస్సు

ఆరు గ్యారంటీలూ ఆగమాగం కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది ఇంటి పార్టీగా బిఆర్‌ఎస్‌ను ఆదరించండి నాపై నిషేధమా? 48గంటలు నిషేధం పెడితే కార్యకర్తలు 96గంటలు కష్టపడతారు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై మౌనమా? ఇదేనా ఇసి...

బలమివ్వండి…బరిగీసి కొట్లాడుతా

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి : తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన సాగుతోందని, మీరు బలం ఇస్తే కాంగ్రెస్ మె డలు వంచి యుద్ధం చేసి ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ...

ఆ విషయంలో రాజీనామాకు సిద్ధమా? రేవంత్: హరీష్ రావు

సంగారెడ్డి: పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ను ఎందుకు ఓడించాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు నిలదీశారు. కాంగ్రెస్ ఓడించడానికి వంద కారణాలు ఉన్నాయని, రేవంత రెడ్డి అంటే మాటల...

Latest News