Home Search
కరోనా బాధితుల సంఖ్య - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటకలో కరోనాతో ముగ్గురి మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 412 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 4170 కి చేరింది. కొత్త వేరియంట్ జెఎన్.1 కారణంగానే కేసులు అధికంగా...
కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు
హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1...
రాష్ట్రంలో కరోనా కలకలం
రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో...
దేశంలో 83 కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 83 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 512 వరకు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డేటా మంగళవారం వెల్లడించింది. మంగళవారం ఉదయం 8 గంటలకు...
దేశంలో మరో 552 కరోనా కేసులు నమోదు..
ఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 552 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాగాజా మరో ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల...
భారత్లో 756 కొత్త కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 756 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఎనిమిది మంది బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో...
భారత్లో కొత్తగా 782 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 782 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ఆరుగురు బాధితులు మరణించినట్లు పేర్కొంది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా...
పేరుకు కరోనా, ఉద్దేశం వేరే!?
కరోనా సమయంలో విద్యార్థులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించడం కోసమే సిలబస్ను కొంతమేర తొలగించామని ఎన్సిఇఆర్టి బహిరంగంగా ప్రకటించింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న పాఠ్యాంశాల్లో పునరుక్తిని తొలగించవచ్చనే ఆలోచన...
కరోనాతో మరో 20 మంది మృతి…
న్యూఢిల్లీ: గత 24 గంటల వ్యవధిలో మూడు వేలకు పైగా కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,50,735 మందికి...
9 వేలకు పైగా కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా రెండో రోజూ 9 వేలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 9,35...
దేశంలో కొత్తగా 7,178 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: దేశంలో గతకొన్ని రోజులుగా భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 78,342 కోవిడ్ పరీక్షలు చేయగా.. 7,178 మందికి కరోనా వైరస్ సోకినట్లు...
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో వెయ్యికి పైగా రోజువారీ కేసులు పెరగడం కలవరానికి గురి చేస్తోంది. బుధవారం 1,60,742 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 5,335...
దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కరోనా అలర్ట్ జారీ చేసింది. దేశంలో కేసులు పెరుగుతున్నవేళ ప్రధాని మోడీ...
చైనాలో కరోనా మరణమృదంగం.
చైనాలో కరోనా మరణమృదంగం
శ్మశానవాటికల్లో శవాలతో బాధిత కుటుంబాల క్యూలు
248 మిలియన్ ప్రజలకు సోకిన మహమ్మారి
బీజింగ్: చైనాలో కరోనా స్వైరవిహారం చేస్తోంది. కొవిడ్ ధాటికి ప్రాణాలుకోల్పోతున్న వారిసంఖ్య రోజురోజుకి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. శవాలతో...
దేశంలో వెయ్యి లోపే కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 937 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారిన పడి మరో 9 మంది మృతి చెందినట్లు తెలిపింది....
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది....
దేశంలో కొత్తగా వెయ్యి లోపే కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 862 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 196 రోజుల తర్వాత కొత్త కేసులు...
దేశంలో మరో 1,334 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,334 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో 16మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా...
దేశంలో కొత్తగా 1994 కరోనా కేసులు..
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,994 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా...
దేశంలో కొత్తగా 4777 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కొత్తగా 4777 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,45,68,114కు చేరింది. ఇందులో 4,39,95,610 మంది కోలుకోగా 5,28,510 మంది...