Home Search
కోవిడ్ పాజిటివ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
ఆందోళనలో ప్రజలు.. 24 గంటల్లో 692 కరోనా కేసులు
న్యూఢిల్లీః భారత్ లో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 692 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా...
భారత్లో కొత్తగా 752 కరోనా కేసులు.. నిన్నటి కంటే రెట్టింపు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా కేరళలో 266 కేసులు రికార్డు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 8, ఆంధ్రప్రదేశ్...
వరంగల్ ఎజిఎంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు
వరంగల్: కరోనా కొత్త వేరియంట్ JN-1 దేశంలో శరవేగంగా విస్తరిస్త్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో 10 వెంటిలేటర్లు, 30 ఆక్సిజన్, 10 సాధారణ పడకలతో మొత్తం 50...
దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు.. 292 కేరళకు చెందినవే
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రంపచాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
భారత్లో 4282 కొత్త కోవిడ్ కేసులు!
న్యూఢిల్లీ: భారత్లో సోమవారం 4282 కరోనా వైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీలక(యాక్టివ్) కేసుల సంఖ్య 1750 తగ్గి 47246కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తాజా గణాంకాలు చెబుతున్నాయి....
పెరుగుతున్న కోవిడ్ కేసులు..
హైదరాబాద్: దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,193 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం 67,556 కరోనా కేసులు యాక్టివ్...
భారత్లో 201 కొత్త కోవిడ్ కేసులు!
3397కు పెరిగిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 201 కరోనా సంక్రమణ కేసులు పెరిగాయి. దీంతో కరోనా కేసుల మొత్తం సంఖ్య 4.46 కోట్లకు చేరింది. కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3397కు...
షిప్లో కరోనా కలకలం.. 800 మందికి పాజిటివ్
సిడ్నీ: ఓ క్రూయిజ్ షిప్లో కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. సుమారు 4,600 మంది ప్రయాణిస్తున్న ఈ షిప్లో ఏకంగా 800 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నౌకను...
దేశంలో కొత్తగా 1326 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,326 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో, భారత్ లో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,46,53,592కి...
దేశంలో కొత్తగా 1,604 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కి చేరింది....
భారత్లో కొత్తగా 2119 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. నిన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2119 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర...
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రెండు వేల దిగువనే కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం 2,76,125 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 1,957...
దేశంలో కొత్తగా 19,673 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 19,673 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్...
దేశంలో కొత్తగా 3,962 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉదృతి మళ్లీ పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,962 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 26 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 2,697...
దేశంలో కొవిడ్-19 కొత్త కేసులు ఆదివారం నాటికి 3,451
న్యూఢిల్లీ: ఆదివారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారతదేశంలో 3,451 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 40 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు...
ఢిల్లీ స్కూల్ స్టూడెంట్, టీచర్ కు కొవిడ్ పాజిటివ్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఒక పాఠశాలలో కొవిడ్ పరీక్ష నిర్వహించగా ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ తరువాత బాధిత విద్యార్థి యొక్క సహవిద్యార్థులందరినీ ఇంటికి పంపించేశారు. దేశ రాజధానిలోని...
దేశంలో కొత్తగా 1,335 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,335 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,918 మంది బాధితులు కోలుకున్నారు. భారత్ లో ప్రస్తుతం...
దేశంలో కొత్తగా 1,938 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోల్చితే కాస్త పెరిగాయి. గత 24 గంటల్లో 1,938 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 2,531 మంది బాధితులు కోలుకుని...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 197 కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,778 కోవిడ్ పాజిటివ్ కేసులు, 62 మరణాలు సంభవించాయి. భారత్...
దేశంలో కొత్తగా 19,968 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 673 మంది మరణించారు. తాజాగా కరోనా మహమ్మారి నుంచి 48,847 మంది...