Thursday, May 9, 2024
Home Search

కోవిడ్ పాజిటివ్ కేసులు - search results

If you're not happy with the results, please do another search

కోరలు చాస్తున్న కరోనా

  24 గంటలు... 773 కొత్త కేసులు వైరస్‌తో 32 మంది మృతి దేశంలో మొత్తం కేసులు 5149 149కి చేరిన మరణాలు సరిహద్దుల బంద్‌తో కట్టడి న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటలలో...
Rachakonda CP removed PC from service

లాక్‌డౌన్ మరింత కఠినం.. డ్రోన్లతో నిఘా: మహేష్ భగవత్

  హైదరాబాద్: లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు చేసేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిఘా కోసం వాడుతున్న డ్రోన్లను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ...

రెండోసారి కరోనా పరీక్ష చేయించుకున్న ట్రంప్‌

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండుసారి కరోనా వైరస్‌(కోవిడ్-19) పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్స్ లో కరోనా నెగెటివ్‌గా వచ్చిందని ట్రంప్‌ పేర్కొన్నారు.  రెండోసారి కరోనా పరీక్షకు నూతన విధానాన్ని అనుసరించామని,...
Corona

కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

  న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)తో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా(62) కన్నుమూశారు. గరునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్‌సర్‌...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు

  న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...

రాచకొండలో 2,094 కరోనా అనుమానితులు

  1,834 గుర్తించాం, ముగ్గురికి పాజిటివ్ హోం క్వారంటైన్‌లో 1,771మంది వారిపై నిరంతరం నిఘా పెట్టాం 991 పాస్‌పోర్టులు సీజ్ చేసి జిల్లా అధికారులకు అందజేత వివరాలు వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మన తెలంగాణ/సిటీబ్యూరో: రాచకొండ...

కరోనా రూపం ఇదే.. ఫోటోల‌ను రిలీజ్ చేసిన ఐజేఎంఆర్‌

  హైదరాబాద్ : కరోనా మహమ్మారి యావత్ ప్రంపంచాన్ని వణికిస్తోంది. దీని రూపం ఇప్పటి వరకు పెద్దగా తెలియదు. కిరీటం, పైన తంతువులు ఉండే ఎన్నో చిత్రాలు ఇప్పటి వరకు చూశాం. ఐతే ఎట్టకేలకు...
Corona

కరోనా రోగులు 724.. మృతులు 17

  న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 724కు చేరింది. శుక్రవారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి....

భారత్ ప్రపంచానికే మార్గం చూపింది

  జెనీవా: పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారత్.. ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్‌ఓ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు....

రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే.. జ్వరం ఉంటే టెస్ట్‌లు

  రంగంలోకి 26వేల ఆశావర్కర్లు, 8వేల ఎఎన్‌ఎంలు క్వారంటైన్ నుంచి తప్పించుకుంటే కేసులు నమోదు విదేశాల నుంచి వచ్చే వారికి జియోట్యాగ్‌లు సెక్రటేరియట్‌లో మరో కమాండ్ కంట్రోల్ సెంటర్ కోవిడ్19 పై కీలక నిర్ణయాలు మన తెలంగాణ/హైదరాబాద్ :...
Corona

తెలంగాణలో…లాక్‌డౌన్… రెండోరోజు

రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్ రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు టూవీలర్‌పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్‌ల్లో ప్రయాణికులు డిఎస్‌పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...

రాష్ట్రంలో 19

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం మరో మూడు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 19 కి చేరింది. లండన్ నుంచి...

కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు…

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తాజాగా రైల్వేశాఖపైనా కోవిడ్19 ప్రభావం పడింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యం.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో...
India

విజృంభిస్తోంది..

  న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో కరోనా వైరస్ మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు మంగళవారం మృతి...

రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియా

  కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు రాష్ట్రాల సిఎస్‌లకు లేఖ దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు 4వేల మంది అనుమానితులు ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు...
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...

Latest News