Home Search
కోవిడ్ పాజిటివ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
24 గంటల్లో 12,881 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 12,881 కొత్త కోవిడ్-19 కేసులు, 334 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
ఒక్కరోజే 2003 కరోనా మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 1409 మంది మృత్యువాత
ఢిల్లీలో కొత్తగా మరో 437 మంది బలి
తాజాగా 10,974 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు: 3,54,065
న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారి అత్యధికంగా 2003 కరోనా...
రాష్ట్రంలో కొత్తగా 213 మందికి కరోనా
జిహెచ్ఎంసిలో 165, జిల్లాల్లో 48 మందికి నిర్ధారణ, కోవిడ్ దాడిలో నలుగురు మృతి, కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 14 మందికి పాజిటివ్, గోకుల్ చాట్ ఓనర్కు సోకిన కోవిడ్, ఇప్పటి వరకు 75...
గడిచిన 24గంటల్లో 11,929 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 311 మరణాలు, అత్యధికంగా 11,929 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు...
కార్పొరేట్కు.. కరోనా రోగులు.!
క్యూ కడుతున్న వైరస్ లక్షణాల బాధితులు
భారీగా ఫీజులు వసూల్ చేసేందుకు సిద్ధమైన యాజమాన్యాలు
కరోనా స్పెషల్ స్కాన్ పేరిట సిటీ స్కాన్ చేస్తున్న వైనం
ఒక్కో బాధితుడి వద్ద రూ. 20వేలు వసూల్
సాధారణ చికిత్సకు రోజుకు...
ఆస్పత్రులే హాట్స్పాట్లు
ఇతర సమస్యలతో వస్తున్న రోగులకు తేలుతున్న పాజిటివ్
వైద్యుల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళనలు
హైరిస్క్ గ్రూప్ వాళ్లకు ప్రమాదమంటున్న నిపుణులు
శానిటేషన్ను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశాలు
కార్పొరేట్ హాస్పిటల్స్లో పరిమితి పరుపులతో వైద్యం
హైదరాబాద్ : రాష్ట్రంలో వైరస్...
24 గంటల్లో 11,458 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలు దాటాయి. ఇండియాలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా 11,458 కొత్త కోవిడ్-19 కేసులు, 386 మంది మరణాలు...
దేశంలో కొత్తగా 9,996 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 357 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
ఈ దఫా ఇంటి బోనమే
వేడుకలు రద్దు
కీలక నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో బోనాల వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బోనాల వేడుకలు రద్దు చేసింది. కరోనా...
ఆగని విజృంభణ
కొత్తగా 191 పాజిటివ్లు, 8 మంది మృతి
జిహెచ్ఎంసిలో 143, జిల్లాల్లో 48 మందికి వైరస్
మేయర్ పేషిలో ఒక అటెండర్కు, ముగ్గురు మీడియ ఉద్యోగులకు పాజిటివ్
సింగరేణి యూనియన్ నాయకుడుకీ సోకిన కోవిడ్
4111కి...
కంటైన్మెంట్ జోన్లలో టెన్షన్
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేస్తుండటంతో కంటైన్మెంట్ ప్రాంతాలలో నివసించే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఏ రూపంలో మహమ్మారి సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే బయపడిపోతున్నారు. రెండురోజుల క్రితం...
శంషాబాద్లో ఎస్ఐకి కరోనా
రంగారెడ్డి: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోకు పెరిగిపోతున్నాయి. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. శంషాబాద్ పరిధిలో శివాజీ బస్తీలో ఓ ఎస్ఐకి కరోనా వైరస్...
ఉట్నూరులో కఠినంగా లాక్డౌన్ అమలు
ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరులో కరోనా వైరస్ ప్రజలను భయపెడుతోంది. తాజాగా ఉట్నూరులో ఐదుగురికి కరోనా పాజిటిట్ వచ్చింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ను కఠినంగా అమలుచేస్తున్నారు అధికారులు. వ్యాపార సంస్థలు, కూరగాయల దుకాణాలను...
భారత్ను భయపెడుతున్న కరోనా వైరస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. భారత్లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8,380 కొత్త కోవిడ్-19 కేసులు, 193 మంది మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
ట్రంప్ మాటే నిజమైంది
వాషింగ్టన్: కరోనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట నిజమైంది. అగ్రరాజ్యంలో కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణా లు కోల్పోయిన వారి సంఖ్య లక్షదాటేసింది. ‘కరోనా ధాటికి 75...
కరోనా ఉధృతి అంతగా లేదు
లాక్డౌన్ నిబంధనలు సడలించినా పెద్దగా ప్రభావం కనిపించడంలేదు
ప్రజలు భయోత్పాతానికి గురికావద్దు
భవిష్యత్తులో కేసులు పెరిగినా వైద్యశాఖ సిద్ధంగా ఉంది
ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి :ఉన్నత స్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా...
ఎపిలో మరో 48 మందికి సోకిన కరోనా
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,148 శాంపిళ్లను పరీక్షించగా కొత్తగా 48 కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి చెందినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది....
కరోనా విజృంభణతో ఇండియా ఉక్కిరి బిక్కిరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 6,535 కొత్త కోవిడ్-19 కేసులు, 146 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...
లక్ష కేసులకు చేరడానికి భారత్కు 64 రోజులు!
అమెరికాకు 25 రోజులు,స్పెయిన్కు 30 రోజులు
ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే
ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే
న్యూఢిల్లీ: భారత్లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది....
24 గంటల్లో 3,970 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,970 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...