Monday, May 20, 2024
Home Search

కోవిడ్ పాజిటివ్ కేసులు - search results

If you're not happy with the results, please do another search
Covid-19

ఎపిలో మరో 57 మందికి సోకిన కరోనా

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 102 మందికి కరోనా మహమ్మారి సోకినట్లు ఆంధ్రప్రదేశ్...

పల్లెల్లో వైరస్ టెన్షన్

  గ్రామాలకు పెరుగుతున్న వలసలు పొలిమేరల్లోనే ఆపేస్తున్న గ్రామస్తులు మన తెలంగాణ/హైదరాబాద్ : ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాలకు కొత్త పరేషాన్ వచ్చింది. ఇన్నాళ్లు పట్టణాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతుండగా, తాజాగా దాని తీవ్రత పల్లేలకూ...

ఖాకీలను వెంటాడుతున్న కరోనా

  ఆరుగురు సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి ఏకంగా మహారాష్ట్రలో 714 మందికి వైరస్ రాష్ట్రంలో పోలీసుల అప్రమత్తం మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తూ దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు....

ముప్పును జయించిన ముగ్గురు

  కోలుకున్న కరోనా హైరిస్క్ గ్రూప్‌లోని 75ఏళ్ల వృద్ధుడు, డయాలసిస్ రోగి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వైరస్ సోకిన 27 ఏళ్ల మహిళ గాంధీ వైద్యుల ప్రత్యేక చొరవతో సురక్షితంగా ఇంటికి చేరుతున్న బాధితులు...
CORONA

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 3,390 కొత్త కోవిడ్ -19 పాజిటివ్ కేసులు, 103 మరణాలు నమోదయ్యాయయని కేంద్ర ఆరోగ్య,...
corona cases,

కరోనా కేసుల్లో ‘హై’దరాబాదే

  50 శాతం రోగులు ఇళ్లకు చేరుకున్నారు... కరోనా బాధితుల్లో యాక్టివ్ కంటే రికవరీ కేసులే అధికం 1082కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య జిహెచ్‌ఎంసి పరిధిలో 20, జగిత్యాలలో 1 నమోదు వైద్యసిబ్బంది సేవలు వెలకట్టలేనిదిః మంత్రి ఈటల...
Corona Cases

దేశంలో పెరిగిన కరోనా రికవరీ రేటు

కోలుకున్న వారు 25.19 శాతం గాయం నుంచి క్రమేపీ నయం ఒక్కరోజులో 630 మందికి విముక్తి దేశంలో మొత్తం మృతులు 1074 కేసుల సంఖ్య 33,050 న్యూఢిల్లీ: దేశంలో కరోనా దారికొస్తున్న దాఖలాలు కన్పిస్తున్నాయి. వైరస్...

ప్లాస్మాథెరపీ ప్రమాదకరం

  నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...

రెండు కేసులే

  ఆ రెండు పాజిటివ్‌లు జిహెచ్‌ఎంసిలోనే 1003కు చేరిన కరోనా బాధితులు 16 మంది డిశ్చార్జి, చికిత్స తీసుకుంటున్న 646 మంది ప్లాస్మా ఇచ్చేందుకు 15 మంది అంగీకారం గాంధీ ఆసుపత్రిలో మాంసాహారానికి అనుమతి...
corona

80% కేసుల్లో లక్షణాలే లేవు!

  ముంబయి/జైపూర్: దేశమంతా కంటికి కనిపించని శత్రువు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే ఇప్పుడది కంటికే కాదు వైద్యులకు కూడా అంతుపట్టనిదిగా మారిపెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడేలా చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా బారిన పడిన...

బాగున్నాయ్

  తెలంగాణలో కరోనా నివారణ వ్యూహాలు అద్భుతం కొవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలు భేష్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తోంది రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం ప్రశంసలు వైద్య సదుపాయాలు, క్వారంటైన్లు, కంటైన్మెంట్ల నిర్వహణ, పేదలు,...

జిల్లాలకు కదలండి

  కరోనాపై ప్రభుత్వ నిర్ణయాల అమలుతీరును పరిశీలించండి ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం నేడు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించనున్న అధికారుల బృందం కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై సిఎం ప్రత్యేక దృష్టి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని...

రెట్టింపు ఊరట

  3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి 24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కతా అత్యంత ప్రమాదకరంగా...
Udhav Thakre

ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం: ఉద్దవ్ థాక్రే

  హైదరాబాద్: మహారాష్ట్రలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) విలయతాండవం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు మహా ప్రభుత్వం అనుమతినచ్చింది. ఈనెల 20 నుంచి కొన్నింటికి సడలింపులు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వం...

కరోనా వైరస్ సోకి ఎసిపి మృతి..

  లుథియానా: పంజాబ్‌ రాష్ట్రంలోని లుథియానాలో మహ్మమారి కరోనా వైరస్‌(కోవిడ్-19) ఓ పోలీసు అధికారిని బలి తీసుకుంది. ఏప్రిల్‌ 13న ఎసిపి అనిల్‌ కుమార్‌ కోహ్లీ(52)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే సద్గురు...

14 రోజుల క్వారంటైన్ పనికొస్తుందా?

    కరోనాపై కేరళ చెబుతున్న పాఠం ఏమిటి? లక్షణాలు కనిపించకున్నా వ్యాధి ఉండవచ్చు 26 రోజుల క్వారెంటైన్ తర్వాత కరోనా లక్షణాలు ఒక్కోసారి నెల రోజులైనా పట్టవచ్చు క్వారెంటైన్ తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్ ముందుచూపుతో కట్టడి చేసిన కేరళ తిరువనంతపురం...
lav agarwal

దేశంలో హాట్‌స్పాట్స్‌, గ్రీన్ జోన్లను గుర్తించాం: లవ్ అగర్వాల్

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 11,439కు కరోనా పాజిటీవ్ కేసులు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,076 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ జాయింట్...

300 దాటిన కరోనా మరణాలు

  300 దాటిన కరోనా మరణాలు ఒక్క రోజే 51 మంది మృతి 9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం న్యూఢిల్లీ: భారత్‌లో...

కరోనా ప్రతాపం

  ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు రాజస్థాన్‌లోనూ పెరుగుతున్న బాధితులు 11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...

శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా

  న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...

Latest News