Thursday, May 9, 2024
Home Search

కోవిడ్ పాజిటివ్ కేసులు - search results

If you're not happy with the results, please do another search
India Reports 3157 new corona cases

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 7974 మందికి వైరస్ సోకినట్లు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కారోనాతో మరో 343 మంది...
India reports 5784 new Covid cases

దేశంలో 5వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. రోజువారీ కేసులు ఐదువేలకు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,784 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 252 మందిని మహమ్మారి...
India records 1604 new Covid-19 cases

రాష్ట్రంలో 188 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం 35,978 శాంపిల్స్ పరీక్షించగా188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు....

ఎపిలో కొత్తగా 181 పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,957 శాంపిల్స్ పరీక్షించగా 181 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే మంగళవారం నాటి నుంచి బుధవారం వరకు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇదే...

దేశంలోకి మరి రెండు ఒమిక్రాన్ కేసులు

 ముంబయి, గుజరాత్ జాంనగర్‌లో ఒక్కొక్కటి గుర్తింపు  ఒకరు దక్షిణాఫ్రికానుంచి, మరొకరు జింబాబ్వేనుంచి రాక ముంబయి/అహ్మదాబాద్: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్నాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా తాజాగా శనివారం మరో మూడు కేసులు...
India records 1604 new Covid-19 cases

దేశంలో కొత్తగా 6,990 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు 7వేల దిగువకు  నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,990 కొత్త కరోనా కేసులు, 190 మరణాలు సంభవించాయి....
193 new covid cases reported in AP

ఎపిలో 178 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22, 657 శాంపిల్స్ పరీక్షించగా178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో...
Covid-19 Third wave with consecutive festivals

ఎపిలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 28,509 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 248...
AP Reports 220 New Corona Cases in 24 hrs

ఎపిలో కొత్తగా 264 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,987 శాంపిల్స్‌ను పరీక్షించగా 264 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ ఒకమృతి చెందగా,...

ఎపిలో కొత్తగా 196 పాజిటీవ్ కేసులు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 26,119 శాంపిల్స్‌ను పరీక్షించగా 196 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ ఒకమృతి చెందగా, ఇదే...
6561 new covid cases reported in india

ఎపిలో 164 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 25,197 శాంపిల్స్‌ను పరీక్షించగా 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్యశాఖ శనివరం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ...

రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,921 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 148 వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతిచెందారు. రాష్ట్రంలో...
India Reports 2503 new corona Cases in 24 hrs

ఎపిలో కొత్తగా 231 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 231 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య...

ఎపిలో 215 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 215 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అలాగే తాజాగా ఒక్కరు మృతి...
259 new covid-19 cases reported in AP

ఎపిలో 259 కరోనా కేసులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 33,437 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 259 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 48 కేసులు నమోదు కాగా కర్నూలు...

ఎపిలో 381 కరోనా కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 38,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఈ మేరకు...

ఎపిలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 39,545 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదు...

రాష్ట్రంలో 193 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,367 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా...
432 new covid-19 cases reported in AP

ఎపిలో 432 కరోనా కేసులు

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఎపి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 712 శాంపిల్స్...

ఎపిలో 624 కరోనా కేసులు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఎపి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 624 కోవిడ్ పాజిటివ్ కేసులు...

Latest News