Sunday, May 5, 2024

ఎపిలో కొత్తగా 264 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 264 new corona cases in 24 hrs

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,987 శాంపిల్స్‌ను పరీక్షించగా 264 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతూ ఒకమృతి చెందగా, ఇదే సమయంలో 247 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3.02కోట్లకు చేరింది.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20.71లక్షలకు పెరుగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,55,226కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,175గా ఉంటే.. మృతుల సంఖ్య 14,430కు పెరిగింది.

AP Reports 264 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News