Home Search
కోవిడ్ పాజిటివ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
ప్రైవేటు బడుల్లో కోవిడ్ నిబంధనలు గాలికి…
పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిన పట్టించుకోని పరిస్దితి
గుంపులుగా విద్యార్ధులను ఒకేదగ్గర చేరుతున్న సిబ్బంది
శానిటైజర్, మాస్కులు కనిపించిన పాఠశాలలు
వైరస్పై భయాందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
విద్యాశాఖ స్కూళ్లను తనిఖీ చేయాలంటున్న విద్యార్థి సంఘాలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
దేశంలో కొత్తగా 26,041 పాజిటివ్ కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,65,006 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 26,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ...
రాష్ట్రంలో 200 దిగువకు కోవిడ్ కేసులు
కొత్తగా 170 కేసులు నమోదు
హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారి కొవిడ్ పాజిటివ్ కేసులు 200 దిగువకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 170 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర...
ఎపిలో 1,246 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 55,323 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,246 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య...
దేశంలో తగ్గిన పాజిటీవ్ కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....
ఎపిలో పెరిగిన కరోనా కేసులు
ఈనెల 30వరకు రాత్రి కర్ఫ్యూ
అమరావతి: ఎపిలో కరోనా కేసులు పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1337 కరోనా కేసులు నమోదయ్యాయి....
రాష్ట్రంలో 200 దిగువకు కోవిడ్ కేసులు
కొత్తగా 173 కేసులు... ఒకరి మృతి
హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ కొవిడ్ కేసులు 200 దిగువకు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 35,160 కరోనా నిర్ధారణ...
ఎపిలో 1,174 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24గంటల్లో 55, 525 శాంపిల్స్ పరీక్షించగా 1174 మందికి పాజిటివ్గా తేలింది. కరోనాతో చికిత్సపొందుతూ 9 మంది మృతి చెందారు. అలాగే గడచిన 24గంటలలో 1,309 మంది కోవిడ్...
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ:దేశంలో మహమ్మారి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.గత 24 గంటల 25,404 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారిన పడి మరో 339మంది...
రాష్ట్రంలో కొత్తగా 306 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,422 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 306 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,59,313కి...
దేశంలో కొత్తగా 45వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
రాష్ట్రంలో కొత్తగా 257 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58,335 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 257 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,57,376కి...
రాష్ట్రంలో కొత్తగా 366 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 80,470 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 366 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,56,098కి...
భారత్లో కొత్తగా 25వేల కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. మహమ్మారి కరోనా వైరస్ వల్ల మరో 354 మంది బాధితులు...
రాష్ట్రంలో కొత్తగా 364 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,289 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 364 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,54,758కి...
రాష్ట్రంలో కొత్తగా 409 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88,308 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 409 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,54,035కి...
ఎపిలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,041 సాంపిల్స్ పరీక్షించగా 1,433 మందికి కరోనా...
రాష్ట్రంలో కొత్తగా 424 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 91,350 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 424 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,53,626కి...
రాష్ట్రంలో కొత్తగా 245 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50,126 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 245 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,380కు చేరింది....
రాష్ట్రంలో కొత్తగా 569 కోవిడ్ కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,05,201 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 569 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,48,957కి...